ETV Bharat / state

భార్యతో గొడవ పడి సెల్​టవర్​ ఎక్కిన భర్త

author img

By

Published : May 7, 2020, 1:51 PM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎస్టీ కాలనీలో ఉండే వెంకటేశ్వర్లు.. మంగళవారం మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. అనంతరం భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన భర్త సెల్​టవర్​ ఎక్కాడు. పోలీసులు వచ్చి అతనితో మాట్లాడి కిందకు దిగేలా చేశారు.

సెల్​టవర్​ ఎక్కిన వ్యక్తితో మాట్లాడుతున్న ఎస్సై ముక్కంటి
సెల్​టవర్​ ఎక్కిన వ్యక్తితో మాట్లాడుతున్న ఎస్సై ముక్కంటి

భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భర్త సెల్​ టవర్​ ఎక్కిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగింది. పట్టణంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో అలిగాడు.

స్థానిక ఎక్సైజ్​ కార్యాలయం వెనుక ఉన్న సెల్​ టవర్​ ఎక్కి బెదిరించాడు. అరగంటకు పైగా ​టవర్​ పైనే ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ముక్కంటి... వెంకటేశ్వర్లుతో మాట్లాడి చాకచక్యంగా కిందకు దిగేలా చేశారు.

భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం కారణంగా భర్త సెల్​ టవర్​ ఎక్కిన ఘటన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగింది. పట్టణంలోని ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో అలిగాడు.

స్థానిక ఎక్సైజ్​ కార్యాలయం వెనుక ఉన్న సెల్​ టవర్​ ఎక్కి బెదిరించాడు. అరగంటకు పైగా ​టవర్​ పైనే ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్సై ముక్కంటి... వెంకటేశ్వర్లుతో మాట్లాడి చాకచక్యంగా కిందకు దిగేలా చేశారు.

ఇదీ చదవండి:

మరణంలోనూ వీడని బంధం.. ఒకే రోజు భార్యాభర్తలు మృతి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.