ETV Bharat / state

ఒంగోలు: శ్రామిక్​రైలులో వలస కార్మికుల తరలింపు

ప్రకాశం జిల్లా నుంచి శ్రామిక్ రైలులో వివిధ ప్రాంతాలకు చెందిన వలస కార్మికులను తరలించారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు రైళ్లు నడిపుతున్నందుకు సంతోషంగా ఉందని వలస కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

author img

By

Published : May 19, 2020, 1:41 PM IST

Evacuation of Migrant Workers by Shramik Train in Ongole
టికెట్టు తీసకోని వెళ్తున్న కార్మికుడు

ఒంగోలు స్టేషన్ నుంచి కార్మికులను తరిలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ రైలును ఏర్పాటు చేసింది. ప్రయాణానికి దరఖాస్తు చేసుకున్న ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన కార్మికులను తరిలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

దాదాపు 1600 మంది కార్మికులకు భోజనాలు, మంచినీటి సౌకర్యాలు కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు , రైల్వే అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఒంగోలు స్టేషన్ నుంచి కార్మికులను తరిలించేందుకు ప్రభుత్వం శ్రామిక్ రైలును ఏర్పాటు చేసింది. ప్రయాణానికి దరఖాస్తు చేసుకున్న ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన కార్మికులను తరిలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

దాదాపు 1600 మంది కార్మికులకు భోజనాలు, మంచినీటి సౌకర్యాలు కల్పించారు. వైద్య పరీక్షలు నిర్వహించి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు , రైల్వే అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఇదీ చూడండి:

ఆకతాయిలకు వేటపాలెం ఎస్ఐ వినూత్న శిక్ష

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.