ETV Bharat / state

8 నెలల తర్వాత తెరుచుకున్న సినిమా థియేటర్​

author img

By

Published : Dec 4, 2020, 7:24 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో దాదాపు 8 నెలల తర్వాత సినిమా హాలు తెరుచుకుంది. లాక్​డౌన్ కారణంగా మూతపడిన రత్నామహల్ థియేటర్​లో నేడు సినిమా ప్రదర్శించారు.

8 నెలల తర్వాత తెరుచుకున్న థియేటర్​
8 నెలల తర్వాత తెరుచుకున్న థియేటర్​

కరోనా లాక్​డౌన్​తో మూతపడిన సినిమా హాళ్లు దాదాపు 8 నెలల తర్వాత తెరుచుకున్నాయి. గత నెలలోనే సినిమా హాళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చినా...థియేటర్ యజమానులు ముందుకు రాలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు రత్నామహల్ థియేటర్​లో నేడు సినిమాను ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...50 శాతం సీట్లు భర్తీ అయ్యే విధంగా టికెట్లు విక్రయించారు.

చాలా కాలం తర్వాత సినిమా హాలు తెరుచుకోవటం పట్ల సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిఆటలోనే 50 శాతం సీట్లు పూర్తి కావటం పట్ల థియేటర్ యజమాని ఆనందం వ్యక్తం చేశారు.

కరోనా లాక్​డౌన్​తో మూతపడిన సినిమా హాళ్లు దాదాపు 8 నెలల తర్వాత తెరుచుకున్నాయి. గత నెలలోనే సినిమా హాళ్లకు ప్రభుత్వం అనుమతిచ్చినా...థియేటర్ యజమానులు ముందుకు రాలేదు. ప్రకాశం జిల్లా ఒంగోలు రత్నామహల్ థియేటర్​లో నేడు సినిమాను ప్రదర్శించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ...50 శాతం సీట్లు భర్తీ అయ్యే విధంగా టికెట్లు విక్రయించారు.

చాలా కాలం తర్వాత సినిమా హాలు తెరుచుకోవటం పట్ల సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలిఆటలోనే 50 శాతం సీట్లు పూర్తి కావటం పట్ల థియేటర్ యజమాని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీచదవండి

అత్యాధునిక గస్తీ సంపత్తి సిద్ధమవుతోంది: అతుల్​కుమార్​జైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.