ప్రకాశం జిల్లా పంగులూరు మండలం అలవలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో ఆగివున్న లారీని.. కర్బూజ కాయల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మామిడికాయల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. విషయం తెలుసుకున్న రేనింగవరం ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అలవలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా పంగులూరు మండలం అలవలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏ అపాయం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
![అలవలపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:11:25:1621503685-ap-ong-61-20-fruites-lorryes-dee-avb-ap10067-20052021145958-2005f-1621502998-492.jpg?imwidth=3840)
ప్రకాశం జిల్లా పంగులూరు మండలం అలవలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడుతో ఆగివున్న లారీని.. కర్బూజ కాయల లోడుతో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో మామిడికాయల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. విషయం తెలుసుకున్న రేనింగవరం ఏఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: పల్లె వాసులపై... కరోనా పడగ!