ETV Bharat / state

బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే.. కఠిన చర్యలే

నెల్లూరులో లారీ ట్రాన్స్​పోర్ట్ కార్యాలయాలపై వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

author img

By

Published : Jul 26, 2019, 6:12 PM IST

విజిలెన్స్
లారీ యజమానులు బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే కఠిన చర్యలు

వ్యవసాయ సీజన్​ ప్రారంభం కావటంతో అనధికారికంగా ఏవైనా వస్తువులు రవాణా చేస్తున్నారా అనే కోణంలో నెల్లూరులో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ ట్రాన్స్​పోర్టు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, బిల్లులను తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

లారీ యజమానులు బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే కఠిన చర్యలు

వ్యవసాయ సీజన్​ ప్రారంభం కావటంతో అనధికారికంగా ఏవైనా వస్తువులు రవాణా చేస్తున్నారా అనే కోణంలో నెల్లూరులో వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. లారీ ట్రాన్స్​పోర్టు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, బిల్లులను తనిఖీ చేశారు. సరైన బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

కళ్ల ముందే నీళ్లున్నా దాహం తీరదు...

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థాన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీర్ణోద్ధరణ ఆలయాల పునరుద్ధరణ, దూప దీప నైవేద్యాలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి చిందన్నారు. ఈయన వెంట పలు అధికారులు ప్రజా నాయకులు పాల్గొన్నారు


Body:దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి


Conclusion:దేవాదాయ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.