ETV Bharat / state

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో గతంలో తహశిల్దారుగా పనిచేసిన కృష్ణారావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తహసిల్దారుకు సహకరించిన ఆర్​వీ రవికుమార్​ను పోలీసులు అదుపులోకి తీసకున్నారు. మర్రిపాడు మండలంలో పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడ్డగోలుగా నమోదు చేసి దొరికిపోయారు.  దొరికింది ఒకటైతే దొరకనివి మరెన్నో ఉన్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

author img

By

Published : Jun 8, 2019, 9:33 AM IST

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో


సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణంలో మర్రిపాడు మండలంలోని భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది .ఈ తరుణంలో మండల పరిధిలోని పడమటినాయుడుపల్లి,ఇర్లపాడు రెవెన్యూ పరిధిలో కొంతమంది గుత్తేదారులకు గుట్టు చప్పుడు కాకుండా 133 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడంగల్లో నమోదు చేశారు .అంతేకాక 1.14 ఎకరాల్లో ఉప్పుటేరు వాగును అడంగల్లో ఎక్కించారు .
దీంతో గ్రామంలోని కొంతమంది నాయకులు అప్పట్లో అధికారులకు తెలియజేశారు . అప్పటికే తహశీల్దారు కృష్ణారావు మర్రిపాడు నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు . మర్రిపాడులో పనిచేస్తున్న ఆయన వింజమూరులో నివాసం ఉంటూ సొంత ఇంటికి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి లావాదేవీలు జరిపించినట్టు సమాచారం . ఆ కాల వ్యవధిలో పనిచేస్తున్న ఆర్ ఐ రవికుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు . మిగతా వాటిపైనా విచారణ జరిపిస్తే మరిన్ని భూ భాగోతాలు వెలుగులో కొస్తాయని మండల ప్రజలు తెలుపుతున్నారు .

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో


సోమశిల హైలెవల్ కెనాల్ నిర్మాణంలో మర్రిపాడు మండలంలోని భూములకు విపరీతంగా గిరాకీ పెరిగింది .ఈ తరుణంలో మండల పరిధిలోని పడమటినాయుడుపల్లి,ఇర్లపాడు రెవెన్యూ పరిధిలో కొంతమంది గుత్తేదారులకు గుట్టు చప్పుడు కాకుండా 133 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల పేర్లపై అడంగల్లో నమోదు చేశారు .అంతేకాక 1.14 ఎకరాల్లో ఉప్పుటేరు వాగును అడంగల్లో ఎక్కించారు .
దీంతో గ్రామంలోని కొంతమంది నాయకులు అప్పట్లో అధికారులకు తెలియజేశారు . అప్పటికే తహశీల్దారు కృష్ణారావు మర్రిపాడు నుంచి ప్రకాశం జిల్లాకు బదిలీ అయ్యారు . మర్రిపాడులో పనిచేస్తున్న ఆయన వింజమూరులో నివాసం ఉంటూ సొంత ఇంటికి ప్రైవేట్ వ్యక్తులను పిలిపించి లావాదేవీలు జరిపించినట్టు సమాచారం . ఆ కాల వ్యవధిలో పనిచేస్తున్న ఆర్ ఐ రవికుమార్ అండదండలు పుష్కలంగా ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు . మిగతా వాటిపైనా విచారణ జరిపిస్తే మరిన్ని భూ భాగోతాలు వెలుగులో కొస్తాయని మండల ప్రజలు తెలుపుతున్నారు .

దొరికింది కొంత... దొరకాల్సింది ఎంతో

ఇదీ చదవండి

శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం..?

Intro:AP_RJY_58_06_ANDHAKARAM_AV_C9

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా రావులపాలం ఆత్రేయపురం మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తి అంధకారంలో గ్రామాలు ఉన్నాయి


Body:గురువారం మధ్యాహ్న సమయంలో ఒకసారిగా వేసిన ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు కొబ్బరి చెట్లు కరెంట్ స్తంభాలు పై పడడంతో విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొత్తపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్ నుండి సరఫరా అయ్యే 33 కెవి పవర్ లైన్ తెగిపోవడంతో ఈ సమస్య ఏర్పడింది ఇళ్ల వద్ద మహిళలు వంట పనులు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు


Conclusion:వాటిని పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు పని చేస్తున్నారు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉంటుందని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ రెండు మండలాల్లోని ఉన్న 29 గ్రామాలు అంధకారం నెలకొంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.