ETV Bharat / state

చేపల వేటకు వెళ్లిన జాలర్ల తెప్ప బోల్తా..ఒకరి మృతి

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దిగువన చేపల వేటకు వెళ్లిన ఐదుగురు మత్స్యకారులున్న తెప్ప బోల్తాపడింది. అందులో ఒకరు మృతిచెందగా.. నలుగురు జాలర్లు ఈదుకుంటూ బయటికి వచ్చారు.

author img

By

Published : Oct 25, 2020, 1:00 AM IST

fish raft rolled over at somasila reservior backwater part  at nellore
5గురు మత్య్యకారులున్న తెప్ప బో

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దిగువన ఐదుగురు మత్య్యకారులున్న తెప్ప బోల్తాపడింది. వీరందరూ చేపల వేటకు వెళ్లగా.. గరిక శ్రీను (40) అనే మత్స్యకారుడు మృతిచెందాడు. నలుగురు జాలర్లు సురక్షితంగా ఈదుకుంటూ బయటకు వచ్చారు. సోమశిల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో జలాశయం పూర్తిగా నిండిపోయింది. నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వేట నిషేధం ఉన్నా మత్స్యకారులు అక్కడికి వెళుతున్నా... అధికారులు పట్టించుకోవట్లేదు. కింద భాగంలో ప్రవాహం ఎక్కువ ఉండటంతో..ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం దిగువన ఐదుగురు మత్య్యకారులున్న తెప్ప బోల్తాపడింది. వీరందరూ చేపల వేటకు వెళ్లగా.. గరిక శ్రీను (40) అనే మత్స్యకారుడు మృతిచెందాడు. నలుగురు జాలర్లు సురక్షితంగా ఈదుకుంటూ బయటకు వచ్చారు. సోమశిల జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో జలాశయం పూర్తిగా నిండిపోయింది. నీటిని అధికారులు కిందకు వదులుతున్నారు. వేట నిషేధం ఉన్నా మత్స్యకారులు అక్కడికి వెళుతున్నా... అధికారులు పట్టించుకోవట్లేదు. కింద భాగంలో ప్రవాహం ఎక్కువ ఉండటంతో..ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి. రేపే విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.