ETV Bharat / state

సెలవులలో విద్యార్థి లోకం.... తీరంలో కోలాహలం

సెలవులు వస్తే చాలు ఇంట్లో ఉండేందుకు చాలా మంది ఇష్టపడరు. మిత్రులతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంటారు. అందుకే వేసవిలో సందర్శించేందుకు అనువైన ప్రదేశమైన  సముద్రతీరంలో సందడి చేస్తున్నారు. ఇలా వచ్చిన వారితో నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి.

author img

By

Published : Apr 28, 2019, 8:02 AM IST

బీచ్​లో హుషారు
బీచ్​లో సందడి

నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడవరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. సముద్ర స్నానాల కోసం 10 ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన బీచ్‌లు 5 ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు జనం ఈ బీచ్‌లకు వస్తున్నారు. తుమ్మలపెంట, కొత్తసత్రం, బంగారుపాలెం, తాటిచెట్లపాలెం, ఇసుకపల్లి, తూపిలిపాలెం, మైపాడు, కోడూరు, రామతీర్ధం, కాకేపల్లి, తడ తీరంలో జనసందోహం కనిపిస్తోంది. వచ్చిన వారంతా సమీపంలోని ఆలయాలు సందర్శించుకొని సముద్రంలో స్నానాలు చేస్తున్నారు.

పక్క రాష్ట్రాల నుంచీ పర్యాటకుల రాక
చిన్నారులు సముద్రంలో అలల మధ్య ఆటలాడుకుంటున్నారు. ఇసుకలో పరుగులు తీస్తూ సందడి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. యువత విహారాల్లో విషాదం చోటు చేసుకోకూడదని ప్రమాదకరంగా ఉన్న బీచ్‌ల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికడుతున్నారు.

బీచ్​లో సందడి

నెల్లూరు జిల్లాలో కావలి నుంచి తడవరకు సముద్ర తీరం విస్తరించి ఉంది. సముద్ర స్నానాల కోసం 10 ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వెళ్తుంటారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన బీచ్‌లు 5 ఉన్నాయి. వేసవి సెలవుల్లో సేద తీరేందుకు జనం ఈ బీచ్‌లకు వస్తున్నారు. తుమ్మలపెంట, కొత్తసత్రం, బంగారుపాలెం, తాటిచెట్లపాలెం, ఇసుకపల్లి, తూపిలిపాలెం, మైపాడు, కోడూరు, రామతీర్ధం, కాకేపల్లి, తడ తీరంలో జనసందోహం కనిపిస్తోంది. వచ్చిన వారంతా సమీపంలోని ఆలయాలు సందర్శించుకొని సముద్రంలో స్నానాలు చేస్తున్నారు.

పక్క రాష్ట్రాల నుంచీ పర్యాటకుల రాక
చిన్నారులు సముద్రంలో అలల మధ్య ఆటలాడుకుంటున్నారు. ఇసుకలో పరుగులు తీస్తూ సందడి చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి సంతోషంగా గడుపుతున్నారు. యువత విహారాల్లో విషాదం చోటు చేసుకోకూడదని ప్రమాదకరంగా ఉన్న బీచ్‌ల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికడుతున్నారు.

Intro:AP_ONG_51_27_BELLAM_RAITHUKASHTALU_AVB_C9
నష్టాలఊబిలోబెల్లంరైతులు.చెరకుపంటవేయలేముబాబోయ్అంటున్నఅన్నదాతలు.ప్రకాశంజిల్లాతాళ్ళూరుమండలం బెల్లంతయారీకిప్రసిద్దిచెందినది.మండలంలోనిరామభద్రాపురం,నాగంబొట్లవారిపాలెం,లక్కవరంమరియు ముండ్లమూరు మండలంలోనిసింగన్నపాలెంలోనిరైతులుకూడాచెరకుపంట పండించిబెల్లంతయారీకిఎక్కువప్రాధాన్యతనిస్తారు.అయితే గతనాలుగుసంవత్సరాలనుండిఈప్రాంతంవర్షాభావపరిస్థితులనుతీవ్రంగాఎదుర్కొంటున్నాయి.అయినాకొన్నిగ్రామాలలోనిరైతులుచెరకుపంటనిపండించిబెల్లంతయారీచేస్తున్నారు.కానీఈసంవత్సరంరైతులుమాత్రంఇంకఈచెరకుపంటనువేసిబెల్లంతయారుచేటంమావల్లకాదుఅంటున్నారు.చెరకునుండి బెల్లంతయారుచేయటానికిఉభయగోదావరిజిల్లాలు,విశాఖ,విజయనగరంజిల్లాలనుండికూలీలనుతీసుకొచ్చివారికిఅన్ని సౌకర్యాలనుకల్పించివారిచేతబెల్లంతయారీచేయించిరైతులు మార్కెట్లోవిక్రయిస్తూఉంటారు.ఒక్కోఏకరానికిసుమారు యాభైవేలనుండిడెబ్భైవేలవరకుపెట్టుబడిపెట్టవలసివస్తుంది.ప్రస్తుతంబెల్లానికిమాత్రంమార్కెట్లోగిట్టుబాటుధరలులేకరైతన్నలుఅల్లాడిపోతున్నారు.ఒకప్పుడుఓకేకరాకిచెరకుపంటదిగుబడిరెండువందలకట్టలవరకువచ్చేదికానిఇప్పుడుఒకఎకరాకిడెబ్భైకట్టలనుండిఎనభైకట్టలుమాత్రమేదిగుబడివస్తుంది.ఇదివర్షాలులేకపోవడంవలనఈపరిస్థితిఏర్పడుతుందిఅంటున్నారురైతన్నలు.అయితేఆరుగాలంకష్టపడిపంటపండించిబెల్లం తయారుచేసి అమ్మకానికి మార్కెట్లోకి వెళితే గిట్టుబాటు ధరకానరాదాయేఇటువంటిపరిస్థితుల్లోఅన్నదాతలుపంటపండించేందుకుముందుకురాలేకపోతున్నారు.ఏదిఏమైనారైతన్నచల్లగాఉంటేనేఅందరంచల్లగాఉంటామంటున్నారుబెల్లంతయారీకి వచ్చిన కూలీలు.
బైట్స్:- పల్లె నారాయణ సింగారం విజయనగరం జిల్లా
బాదం వెంకటేశ్వర్లు రైతు


Body:దర్శి ప్రకాశంజిల్లా


Conclusion:కొండలరావు దర్శి 9848450509
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.