ETV Bharat / state

పాడి రైతులకు కిసాన్​ క్రెడిట్​ కార్డులు - dairy farmers latest news

కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తుందని జిల్లా పశు సంవర్థక శాఖ జాయింట్​ డైరెక్టర్​ నిజమోహన్​ తెలిపారు. వీటి ద్వారా ఎలాంటి అనుమతులు లేకుండా మూడు లక్షల రూపాయల వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు ఆయన నెల్లూరులో తెలియజేశారు.

Breaking News
author img

By

Published : Jun 13, 2020, 11:45 AM IST


ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తుందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నిజ మోహన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.నెల్లూరు జిల్లాలో 27 వేల మంది పాడి రైతులకు కిసాన్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశామని త్వరలోనే వీరందరికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్న ఆయన ఈ అవకాశాన్ని జిల్లా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తుందని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ నిజ మోహన్ తెలిపారు. వ్యవసాయ రంగంలో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.నెల్లూరు జిల్లాలో 27 వేల మంది పాడి రైతులకు కిసాన్ కార్డులు ఇవ్వాలని ప్రణాళిక సిద్ధం చేశామని త్వరలోనే వీరందరికి కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామన్న ఆయన ఈ అవకాశాన్ని జిల్లా పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి...

అక్రమాలు చేస్తేనే అరెస్టు చేసింది : మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.