ETV Bharat / state

అనుమానాస్పద స్ధితిలో శవమై తేలిన మహిళ

కర్నూలు జిల్లా డోన్ మండలం బొంతిరళ్ల గ్రామంలో వివాహిత  అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Aug 8, 2019, 2:19 PM IST

అనుమానాస్పద స్ధితిలో శవమై తేలిన మహిళ
అనుమానాస్పద స్ధితిలో శవమై తేలిన మహిళ

కర్నూలు జిల్లా డోన్ మండలం బొంతిరళ్ల గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్జున్, లలిత దంపతులకు ముగ్గురు సంతానం. లలితకు చెవుడు ఉంది. ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గ్రామ సమీపంలో అనుమానాస్పద స్ధితిలో శవమై తేలింది. భార్య, భర్త తరుచు గొడవ పడేవారని గ్రామస్థులు తెలిపారు. భర్తే లలిత చావుకు కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

అనుమానాస్పద స్ధితిలో శవమై తేలిన మహిళ

కర్నూలు జిల్లా డోన్ మండలం బొంతిరళ్ల గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అర్జున్, లలిత దంపతులకు ముగ్గురు సంతానం. లలితకు చెవుడు ఉంది. ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గ్రామ సమీపంలో అనుమానాస్పద స్ధితిలో శవమై తేలింది. భార్య, భర్త తరుచు గొడవ పడేవారని గ్రామస్థులు తెలిపారు. భర్తే లలిత చావుకు కారణమని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

Intro:నెల్లూరు జిల్లా నాయుడు పేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో పీజీఎం రవిబాబు 4జీ సేవలు ప్రారంభించారు. జిల్లాలో ని నాయుడు పేట పురపాలక సంఘంలో మొదటి సారి సేవలు అందుబాటులోకి తెచ్చారు. పురపాలక సంఘంలోని ఆరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. శ్రీ హరికోటలోనూ 4జీ సేవలు అందుబాటులో కి తెస్తామన్నారున్నారు.బీఎస్ఎన్ఎల్ ద్వారా అందే సేవలు
వివిరించారు.


Body:నాయుడు పేట


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.