కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతోఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తుండగా... రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అధికారులు డోన్ నుంచి మరో ఇంజిన్ను తీసుకొచ్చి తగిలించారు. 6 గంటలకు రైలు కాచిగూడకు చేరింది.
తప్పిన ప్రమాదం - track
కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతో ఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా ఉన్నారు.
![తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2591604-591-dd1edb1b-d44e-41e0-9da6-178e9cb88295.jpg?imwidth=3840)
పట్టాలు తప్పిన రైలింజన్
కర్నూలు రైల్వేస్టేషన్ వద్ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలు నెమ్మదిగా ప్రయాణించడంతోఇంజిన్ మాత్రమే పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళ్తుండగా... రాత్రి 2 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. అధికారులు డోన్ నుంచి మరో ఇంజిన్ను తీసుకొచ్చి తగిలించారు. 6 గంటలకు రైలు కాచిగూడకు చేరింది.
పట్టాలు తప్పిన రైలింజన్
Guwahati (Assam), Mar 03 (ANI): A Muslim family looks after a Shiva temple for last 500-year in Rangamahal village of Guwahati. People from both the religions- Hindu and Muslim, come here to offer prayers. The temple is a symbol of unity for the locals. The caretaker Matibar Rehman says,'It's a 500-year-old temple, our family looks after the temple. People from both the religions- Hindu and Muslim- come here to offer prayers.'