కర్నూలు జిల్లా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో 70 ఏళ్ల షేక్ బడేసున్ అనే వ్యక్తి మృతి చెందాడు. విద్యుత్త్ బిల్లు చెల్లించేందుకు వచ్చిన ఆయన కౌంటర్ వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడి పోయాడు. అక్కడే మృతి చెందాడు. ఆయన్ను రిక్షా కార్మికుడుగా అధికారులు గుర్తించారు.
ఇవీ చూడండి: