ETV Bharat / state

'లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా పంపిణీ చేయాలి'

author img

By

Published : Nov 23, 2020, 4:15 PM IST

వైకాపా ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో పాలన సాగిస్తుందని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి విమర్శించారు. జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

'లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఉచితంగా పంపిణీ చేయాలి'
'లబ్ధిదారులకు టిడ్కో ఇల్లు ఉచితంగా పంపిణీ చేయాలి'

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నా ఇల్లు-నా సొంతం కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించిందన్నారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో పాలన సాగిస్తుందన్న ఆయన...లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లను కేటాయించి జగన్ మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

ఇదీచదవండి

జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. లబ్ధిదారులతో తెదేపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నా ఇల్లు-నా సొంతం కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించిందన్నారు. వైకాపా ప్రభుత్వం నిరంకుశత్వ ధోరణితో పాలన సాగిస్తుందన్న ఆయన...లబ్ధిదారులకు ఉచితంగా ఇళ్లను కేటాయించి జగన్ మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

ఇదీచదవండి

విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చకచకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.