
రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ హక్కుల కమిటీ అధ్యక్షుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చాలని ఆయన కోరారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా సీమను గుర్తించాలన్న ఆయన... ఈ ప్రాంతంలో నిరక్షరాస్యతను నిర్మూలించాలంటే రాజధాని ఏర్పాటే పరిష్కారమన్నారు. రాజధాని వస్తేన సీమ... రత్నాల సీమగా అభివృద్ది చెందుతుందని చెప్పారు.
ఇవీ చదవండి: