ETV Bharat / state

కూలీలతో వెళుతున్న ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరు మృతి..

author img

By

Published : Nov 9, 2021, 9:32 PM IST

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్​లో వెళుతుండగా.. ఆ ట్రాక్టర్​ బోల్తా పడింది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

కూలీలతో వెళుతున్న ట్రాక్టర్​ బోల్తా..
కూలీలతో వెళుతున్న ట్రాక్టర్​ బోల్తా..

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హరివరం గ్రామానికి చెందిన కూలీలు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్​లో ఇంటికి వెళుతుండగా.. ఉయ్యాలవాడ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. హరివరం గ్రామానికి చెందిన కూలీలు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్​లో ఇంటికి వెళుతుండగా.. ఉయ్యాలవాడ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: DEAD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.