ETV Bharat / state

ఆ పేకాట వ్యవహారంతో నాకు సంబంధం లేదు : మంత్రి జయరాం

author img

By

Published : Aug 28, 2020, 2:26 AM IST

కర్నూలు జిల్లా గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. పోలీసులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పోలీసులకు తన పూర్తి సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు.

Minister jayaram latest news
మంత్రి గుమ్మనూరు జయరామ్

గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. పేకాట శిబిరంపై దాడిచేసిన పోలీసులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి అన్నారు. పేకాట, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలన్నారు. గత ఆరేళ్లుగా ఆలూరులో నివసిస్తున్నానని తెలిపారు.

గుమ్మనూరులో పేకాట వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి జయరాం స్పష్టం చేశారు. పేకాట శిబిరంపై దాడిచేసిన పోలీసులను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దాడి వెనుక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షించాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని మంత్రి అన్నారు. పేకాట, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలన్నారు. గత ఆరేళ్లుగా ఆలూరులో నివసిస్తున్నానని తెలిపారు.

ఇదీ చదవండి : ఆర్థిక వనరుల సమీకరణకు ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.