ETV Bharat / state

రాష్ట్రానికి చేరుకున్న వెయ్యి మంది కార్మికులు

మహారాష్ట్ర నుంచి దాదాపు వెయ్యి మంది వలస కార్మికులు శ్రామిక్ రైలులో రాష్ట్రానికి వచ్చారు. ప్రభుత్వం స్పందించి సొంత గ్రామాలకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

author img

By

Published : May 30, 2020, 6:04 PM IST

రాష్ట్రానికి చేరుకున్న వెయ్యి మంది కార్మికులు
రాష్ట్రానికి చేరుకున్న వెయ్యి మంది కార్మికులు

మహారాష్ట్రలో లాక్​డౌన్ కారణంగా రెండునెలలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి చెందిన సుమారు వెయ్యి మంది వలస కార్మికులు శ్రామిక్ రైలులో రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఊరికి తీకుకొచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిని కర్నూలు, ఆదోని , నంద్యాల, ఎమ్మిగనూరు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలో లాక్​డౌన్ కారణంగా రెండునెలలుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రానికి చెందిన సుమారు వెయ్యి మంది వలస కార్మికులు శ్రామిక్ రైలులో రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఊరికి తీకుకొచ్చినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిని కర్నూలు, ఆదోని , నంద్యాల, ఎమ్మిగనూరు క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఆదోనిలో భారీ వర్షం.. రోడ్లు జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.