ETV Bharat / state

విద్యుదాఘాతంతో వివాహిత మృతి

author img

By

Published : Apr 12, 2021, 9:43 AM IST

విద్యుదాఘాతంతో ఓ వివాహిత మృతి చెందింది. కర్నూలు జిల్లా కల్లూరు మండలం బస్తీపాడులో ఈ ఘటన జరిగింది.

Electric shock
వివాహిత మృతి

విద్యుత్​ ప్రమాదంలో ఓ వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. కర్నూలు జిల్లా బస్తీపాడుకు చెందిన రేష్మా బీ.. ఇంటిపైన బట్టలు ఉతుకుతున్న సమయంలో.. మురికి నీరు వెళ్లే పైపును శుభ్రం చేసేందుకు 18 అడుగుల ఇనుప కడ్డీని ఉపయోగించారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇనుప కడ్డీ.. అక్కడే కాస్త పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతం తలెత్తింది. షాక్​కు గురైన రేష్మా బీ.. అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి చెప్పారు.

విద్యుత్​ ప్రమాదంలో ఓ వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. కర్నూలు జిల్లా బస్తీపాడుకు చెందిన రేష్మా బీ.. ఇంటిపైన బట్టలు ఉతుకుతున్న సమయంలో.. మురికి నీరు వెళ్లే పైపును శుభ్రం చేసేందుకు 18 అడుగుల ఇనుప కడ్డీని ఉపయోగించారు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇనుప కడ్డీ.. అక్కడే కాస్త పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతం తలెత్తింది. షాక్​కు గురైన రేష్మా బీ.. అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని ఎస్సై శరత్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో మందకొడిగా ప్రారంభమైన టీకా ఉత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.