కర్నూలు జిల్లా నంద్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నంద్యాల సమీపంలో పురపాలక సంఘానికి చెందిన డంప్ యార్డ్ లో మృతదేహాన్ని పూడ్చుతుండగా.. స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో మృతదేహాన్ని వెనక్కి తెచ్చి ప్రభుత్వ వైద్యశాల అవరణలో ఉంచారు.
ఇదీ చదవండి: కరోనా మృతదేహాల తరలింపులో పాటించాల్సిన మార్గనిర్దేశాలు