ETV Bharat / state

'పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణం'

హైకోర్టు ఆర్డర్​ను తుంగలో తొక్కి ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

author img

By

Published : Jun 28, 2020, 1:19 PM IST

former mla press meet at yemmiganur kurnool district
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. హైకోర్టు ఆర్డర్​ను తుంగలో తొక్కి అధికారులు గుడిసెలు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రెండు దశబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేయటం తగదన్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పేదల గుడిసెలను కూల్చివేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. హైకోర్టు ఆర్డర్​ను తుంగలో తొక్కి అధికారులు గుడిసెలు కూల్చివేయటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రెండు దశబ్దాల క్రితం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు కనీసం నోటీసు ఇవ్వకుండా కూల్చివేయటం తగదన్నారు.

ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో భారీ వర్షం...పలు చోట్ల నిలిచిన రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.