ETV Bharat / state

జుబేదాబి భౌతికకాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులు

కర్నూలు జిల్లా నంద్యాలలో అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే నభి సాహెబ్ సతీమణి జుబేదాబి భౌతిక కాయానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులర్పించారు.

author img

By

Published : Aug 30, 2020, 6:20 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే నభిసాహెబ్ సతీమణి జుబేదాబి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ హాజరయ్యారు.

ఇదీచదవండి.

కర్నూలు జిల్లా నంద్యాల మాజీ ఎమ్మెల్యే నభిసాహెబ్ సతీమణి జుబేదాబి అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుఖీ హాజరయ్యారు.

ఇదీచదవండి.

హెడ్ కానిస్టేబుల్​పై వైకాపా కార్యకర్తల దాడి

For All Latest Updates

TAGGED:

dy cm
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.