ETV Bharat / state

'కరోనా కాలంలో సేవలు చేశాం.. ఉద్యోగాల్లో కొనసాగించండి'

author img

By

Published : Feb 10, 2021, 5:37 PM IST

కర్నూలు పట్టణంలో కరోనా వారియర్స్ ఆందోళన చేపట్టారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన తమకు.. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Corona Warriors protest in Kurnool
కరోనా కష్టం కాలంలో సేవలు చేశాం

"కరోనా కష్టం కాలంలో సేవలు చేశాం.. మమ్మల్ని ఉద్యోగాల్లో కొనసాగించండి" అంటూ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. వారు కర్నూలులో ఆందోళన చేశారు. ఉన్న ఫళంగా ఉద్యోగాలు తొలగించిన కారణంగా.. రోడ్డున పడ్డామని సిబ్బంది వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో తాము చేసిన సేవలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

"కరోనా కష్టం కాలంలో సేవలు చేశాం.. మమ్మల్ని ఉద్యోగాల్లో కొనసాగించండి" అంటూ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. వారు కర్నూలులో ఆందోళన చేశారు. ఉన్న ఫళంగా ఉద్యోగాలు తొలగించిన కారణంగా.. రోడ్డున పడ్డామని సిబ్బంది వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో తాము చేసిన సేవలను గుర్తించి తగిన న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.