ETV Bharat / state

శ్రీశైలంలో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

author img

By

Published : Oct 19, 2020, 7:39 PM IST

కర్నూలు జిల్లాలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. శ్రీశైలం మండలంలో 165 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. 27 మందికి వైరస్ నిర్ధరణ అయ్యింది.

Corona positive for  students in Srisailam
శ్రీశైలంలో 27 మంది విద్యార్ఖులకు కరోనా పాజిటీవ్

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. శ్రీశైలం మండలం సున్నిపెంటలో 165 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... 27 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

డీఏవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీశైల మాత స్కూల్, విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాలసుబ్రహ్మణ్యం హైస్కూల్​లో పరీక్షలు చేశామని జిల్లా విద్యాధికారి సాయిరాం తెలిపారు. అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. శ్రీశైలం మండలం సున్నిపెంటలో 165 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... 27 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.

డీఏవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీశైల మాత స్కూల్, విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాలసుబ్రహ్మణ్యం హైస్కూల్​లో పరీక్షలు చేశామని జిల్లా విద్యాధికారి సాయిరాం తెలిపారు. అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

ఇదీ చూడండి:

'అనుమతి లేని లే అవుట్లకు తక్షణం నోటీసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.