ETV Bharat / state

హైకోర్టు ఏర్పాటుకు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ... ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

author img

By

Published : Oct 5, 2019, 12:37 AM IST

Updated : Oct 28, 2019, 8:34 AM IST

హైకోర్టు ఏర్పాటుకు ఆదోని భారీ ర్యాలీ

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. 22 రోజులుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న ఆదోని న్యాయవాదులు.. నేడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పురపాలక రహదారుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ ఆదోనిలోనే మొట్టమొదటి ఉద్యమం ప్రారంభించామని తమ డిమాండ్ నెరవేరే వరకు కొనసాగిస్తామని తెలిపారు. ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సభ ప్రాంగాణంలో రాయలసీమ కళాకారులు పాటలు పాడి చైతన్య పరిచారు.

హైకోర్టు ఏర్పాటుకు ఆదోని భారీ ర్యాలీ


ఇదీ చూడండి: రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయండి: టీజీ

కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ... ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. 22 రోజులుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న ఆదోని న్యాయవాదులు.. నేడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పురపాలక రహదారుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ ఆదోనిలోనే మొట్టమొదటి ఉద్యమం ప్రారంభించామని తమ డిమాండ్ నెరవేరే వరకు కొనసాగిస్తామని తెలిపారు. ర్యాలీలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సభ ప్రాంగాణంలో రాయలసీమ కళాకారులు పాటలు పాడి చైతన్య పరిచారు.

హైకోర్టు ఏర్పాటుకు ఆదోని భారీ ర్యాలీ


ఇదీ చూడండి: రాయలసీమలో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయండి: టీజీ

Intro:ap_knl_72_04_advocates_all_parties_av_ap10053



Body:కర్నూలు జిల్లా లో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదోని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వివిధ రాజకీయ పార్టీలతోపాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి . వైకాపా ,తెదేపా ,భాజపా జనసేన ,కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. గత 22 రోజులుగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో దీక్ష చేస్తున్న ఆదోని న్యాయవాదులు నేడు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పురపాలక రహదారుల్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు .కర్నూలు జిల్లాలో హైకోర్టు ఏర్పాటు ను డిమాండ్ చేస్తూ ఆదోని లోనే మొట్టమొదట ఉద్యమం ప్రారంభించామని తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో భాగంగా ఏర్పాటుచేసిన శ్రీకృష్ణదేవరాయ సభ ప్రాంగణంలో రాయలసీమ కళాకారు లు పాటలు పాడి చైతన్య పరిచారు.


Conclusion:.
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.