ETV Bharat / state

తాగునీటి సమస్యపై మహిళల ఆందోళన

author img

By

Published : Oct 16, 2020, 7:55 PM IST

కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో బీసీ కాలనీలో తాగునీటి సమస్యపై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

Women protest about drinking water
తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళన

పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ కాలనీలో తాగునీటి సమస్య పై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ కాలనీలో తాగునీటి సమస్య పై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

'దళిత యువతి హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.