కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కె.సీతారాంపురానికి చెందిన ఆవుల కృష్ణవేణి (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు రోజుల కిందట ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అందిస్తున్న సమయంలో బుధవారం ఉదయం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:
కడప జిల్లాలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు రైతులు మృతి!