ETV Bharat / state

'కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య'

author img

By

Published : Dec 1, 2019, 1:25 PM IST

విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అప్పారావు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

With family strife person died at vijayawada
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అప్పారావు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. భార్యతో గొడవపడిన అప్పారావు బాటిల్​లో ఉన్న పెట్రోల్​ని భార్యపై పోసి నిప్పంటించే ప్రయత్నం చేయగా.. కేకలు వేసింది. ఇది విన్న ఇరుగుపొరుగు వారు అప్పారావును తీవ్రస్థాయిలో మందలించారు. అనంతరం అప్పారావు తాను ఉండే ఫ్లాట్​లోకి వెళ్ళి మళ్లీ భార్యపై పెట్రోల్ పోసి.. మిగిలింది తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

విజయవాడ సింగ్ నగర్ వాంబే కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో అప్పారావు అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. భార్యతో గొడవపడిన అప్పారావు బాటిల్​లో ఉన్న పెట్రోల్​ని భార్యపై పోసి నిప్పంటించే ప్రయత్నం చేయగా.. కేకలు వేసింది. ఇది విన్న ఇరుగుపొరుగు వారు అప్పారావును తీవ్రస్థాయిలో మందలించారు. అనంతరం అప్పారావు తాను ఉండే ఫ్లాట్​లోకి వెళ్ళి మళ్లీ భార్యపై పెట్రోల్ పోసి.. మిగిలింది తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కొవ్వొత్తుల కాంతిలో ఆపరేషన్​! ఇంత నిర్లక్ష్యమా?

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.