ETV Bharat / state

'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం' - cows death

గోవుల మృతిపై అనుమానాలు ఉన్నాయని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. గోశాలను ఆయన పరిశీలించారు.

'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'
author img

By

Published : Aug 10, 2019, 9:51 PM IST

Updated : Aug 10, 2019, 10:10 PM IST

'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'

విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఒకేసారి 86 గోవులు మృతిచెందిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. దీనిలోభాగంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమల రావు గోశాలను సందర్శించారు. గోవుల మృతి తీరు అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న... గోవులు ఒకేసారి చనిపోవడం పట్ల సందేహం కలుగుతోందని చెప్పారు. కొన్ని ఆవులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి ఓ క్లారిటీ వస్తుందన్నారు.

ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే..
గోశాలలో ఆవుల మృతిపై పశుసంవర్థకశాఖ జేడీ స్పందించారు. బ్లాట్‌ వల్లే ఆవులు చనిపోయాయని భావిస్తున్నామని.. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేవరకు కచ్చితమైన నిర్ధరణకు రాలేమన్నారు. విష ప్రయోగం జరిగిందా ? లేదా ? అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే తేలుతుందన్నారు.

'గోవుల మృతిపై అనుమానాలున్నాయి... విచారిస్తున్నాం'

విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గోశాలలో ఒకేసారి 86 గోవులు మృతిచెందిన సంఘటనపై విచారణ కొనసాగుతోంది. దీనిలోభాగంగా విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమల రావు గోశాలను సందర్శించారు. గోవుల మృతి తీరు అనుమానాస్పదంగానే ఉందని తెలిపారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న... గోవులు ఒకేసారి చనిపోవడం పట్ల సందేహం కలుగుతోందని చెప్పారు. కొన్ని ఆవులకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని, ఆ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తి ఓ క్లారిటీ వస్తుందన్నారు.

ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే..
గోశాలలో ఆవుల మృతిపై పశుసంవర్థకశాఖ జేడీ స్పందించారు. బ్లాట్‌ వల్లే ఆవులు చనిపోయాయని భావిస్తున్నామని.. ఫోరెన్సిక్‌ నివేదిక వచ్చేవరకు కచ్చితమైన నిర్ధరణకు రాలేమన్నారు. విష ప్రయోగం జరిగిందా ? లేదా ? అనేది ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే తేలుతుందన్నారు.

Intro:ఇసుక అందుబాటులో ఉంచాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో తాపీ మేస్త్రిలు, కూలీ లు భారీ ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇసుక అందుబాటులో లేదని అన్నారు. ఇసుక రవాణా ఆపడం వల్ల తాపీ పనివారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇసుక ర్యాంపు లు అందుబాటులో కి తేవాలని డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపులు తెరిచే వరకు కూలీ ల కు, మెస్త్రీ లకు కనీస వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు...Body:BConclusion:V
Last Updated : Aug 10, 2019, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.