ETV Bharat / state

"జిల్లాకొకటి చొప్పున 25 రాజధానులు ఏర్పాటు చేయండి"

రాజధాని తరలింపుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నట్లు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలంటే.. కొత్తగా ఏర్పడే 25 జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున 25 రాజధానులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండని ట్విట్టర్​లో కేశినేని ఎద్దేవా చేశారు.

author img

By

Published : Dec 22, 2019, 3:18 PM IST

ఎంపీ కేశినేని నాని ట్విట్
ఎంపీ కేశినేని నాని ట్విట్

.

ఎంపీ కేశినేని నాని ట్విట్

.

ఎంపీ కేశినేని నాని ట్విట్
sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.