ETV Bharat / state

వైకాపా నేతలకు లోకేశ్​ని విమర్శించే అర్హత లేదు: పిల్లి మాణిక్యరావు - Pilli Manikyarao news

వైకాపా నేతలకు నారా లోకేశ్​ని విమర్శించే అర్హత లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు. సొంత బాబాయిని చంపించి ఆ నేరం చంద్రబాబుపై నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. దొంగలు, ముఠాకోర్లు, అవినీతి పరులు ఉన్న పార్టీ వైకాపా అని విమర్శించారు

Pilli Manikyarao
పిల్లి మాణిక్యరావు
author img

By

Published : Jun 18, 2021, 8:11 PM IST

వైకాపా నేతలు సుధాకర్ బాబు, రఘురాంలకు నారా లోకేశ్​ను విమర్శించే అర్హత లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు.

"ముఖ్యమంత్రి పదవికోసం తండ్రి శవంతో రాజకీయాలు చేయటంతో పాటు సొంత బాబాయిని చంపించి.. ఆ నేరం చంద్రబాబుపై నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దొంగలు, ముఠాకోర్లు, అవినీతి పరులు ఉన్న పార్టీ వైకాపా. జగన్ రెడ్డి అహంకారానికి ఎస్సీల కుటుంబాలు బలవటం సుధాకర్, రఘురాంలకు కనిపించట్లేదా." : పిల్లి మాణిక్యరావు ,తెదేపా అధికార ప్రతినిధి

ఇదీ చదవండి

Lokesh: ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు: లోకేశ్‌

వైకాపా నేతలు సుధాకర్ బాబు, రఘురాంలకు నారా లోకేశ్​ను విమర్శించే అర్హత లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు దుయ్యబట్టారు.

"ముఖ్యమంత్రి పదవికోసం తండ్రి శవంతో రాజకీయాలు చేయటంతో పాటు సొంత బాబాయిని చంపించి.. ఆ నేరం చంద్రబాబుపై నెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. దొంగలు, ముఠాకోర్లు, అవినీతి పరులు ఉన్న పార్టీ వైకాపా. జగన్ రెడ్డి అహంకారానికి ఎస్సీల కుటుంబాలు బలవటం సుధాకర్, రఘురాంలకు కనిపించట్లేదా." : పిల్లి మాణిక్యరావు ,తెదేపా అధికార ప్రతినిధి

ఇదీ చదవండి

Lokesh: ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారు: లోకేశ్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.