ETV Bharat / state

విజయవాడలో అనుమానాస్పద స్థితిలో వీఆర్వో మృతి - విజయవాడ నేర వార్తలు

అనుమానాస్పద స్థితిలో ఓ వీఆర్వో మృతి చెందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

suspicious  death of village revenue officer in Vijayawada
విజయవాడలో అనుమానస్పద స్థితిలో వీఆర్వో మృతి
author img

By

Published : Feb 2, 2021, 11:28 AM IST

కృష్ణా జిల్లా విజయవాడలో అనుమానాస్పద స్థితిలో ఓ వీఆర్వో మరణించారు. గుడివాడకు చెందిన గొర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి.. విజయవాడలో వీఆర్వోగా విధులు నిర్వర్తింస్తుండేవారు. ఈ నెల 31న శ్రీనివాస్... వార్డు సచివాలయంలోనే నిద్రపోయారు.

మరునాడు ఉదయం పని ఉందని కేబీఎన్ కాలేజ్ దగ్గర కలుద్దామని వార్డు సెక్రటరీకి తెల్లవారుజామున 4.30 గంటలకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ... రైల్వే వెస్ట్ బుకింగ్ కౌంటర్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. ఒకటో పట్టణ పోలీసులు వీఆర్వో మృతిపై కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.

కృష్ణా జిల్లా విజయవాడలో అనుమానాస్పద స్థితిలో ఓ వీఆర్వో మరణించారు. గుడివాడకు చెందిన గొర్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి.. విజయవాడలో వీఆర్వోగా విధులు నిర్వర్తింస్తుండేవారు. ఈ నెల 31న శ్రీనివాస్... వార్డు సచివాలయంలోనే నిద్రపోయారు.

మరునాడు ఉదయం పని ఉందని కేబీఎన్ కాలేజ్ దగ్గర కలుద్దామని వార్డు సెక్రటరీకి తెల్లవారుజామున 4.30 గంటలకు ఫోన్ చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ... రైల్వే వెస్ట్ బుకింగ్ కౌంటర్ దగ్గర అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించింది. ఒకటో పట్టణ పోలీసులు వీఆర్వో మృతిపై కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:

సిద్ధార్థ దేవేందర్‌ హత్యకేసు నిందితుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.