ETV Bharat / state

'తెలుగువారి మనసుల్లో ఆమె ఎప్పటికీ నిలిచే ఉంటారు'

author img

By

Published : Oct 14, 2020, 7:15 PM IST

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు(64) కన్నుమూయటంపై నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు.

nara lokesh
nara lokesh

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డా.శోభానాయుడు (64) మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడు శిష్యరికం నుంచి వచ్చినవారేనని కొనియాడారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.

  • ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox

— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020

ఇదీ చదవండి

శోభానాయుడితో చివరి సంభాషణ అదే: చిరు

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డా.శోభానాయుడు (64) మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడు శిష్యరికం నుంచి వచ్చినవారేనని కొనియాడారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.

  • ఈరోజు కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడుగారి శిష్యరికంలో తీర్చిదిద్దబడిన వారే. ఆమె ఈరోజు మనకు భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. శోభానాయుడుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/usz2gmTfox

    — Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) October 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి

శోభానాయుడితో చివరి సంభాషణ అదే: చిరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.