కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రెండు అడుగుల మేర అనుమతులు తీసుకోని సుమారు 10 అడుగుల మేర ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు తగ్గి పోతున్నాయని.. ఫలితంగా పంటల నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి