ETV Bharat / state

అర్హత ఉన్నా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరసన - కంచికచెర్ల మండలం పరిటాల వార్తలు

ఇళ్ల పట్టాల కోసం కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో స్థానికులు నిరసనకు దిగారు. అర్హత ఉన్నా తమకు పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు.

protest for housing plots pattas at kanchikacherla
ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరసన
author img

By

Published : Jan 20, 2021, 4:18 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సచివాలయం-2 వద్ద స్థానికులు ఇళ్ల పట్టాల కోసం నిరసన వ్యక్తంచేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మాగంటి వెంకటేశ్వరావు అన్నారు. లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామన్నారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల సచివాలయం-2 వద్ద స్థానికులు ఇళ్ల పట్టాల కోసం నిరసన వ్యక్తంచేశారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం న్యాయం చేయాలని మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ మాగంటి వెంకటేశ్వరావు అన్నారు. లేని పక్షంలో నిరసన కొనసాగిస్తామన్నారు.

ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.