ETV Bharat / state

తెలంగాణ మద్యం పట్టివేత... 785 మద్యం సీసాల స్యాధీనం...

author img

By

Published : Jan 19, 2021, 10:53 PM IST

ఖమ్మం జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు చెరువు కట్ట వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 785 మద్యం సీసాలను స్యాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Police seize liquor smuggled at Penuganchiprolu in Krishna district
తెలంగాణ మద్యం పట్టివేత... 785 మద్యం సీసాల స్యాధీనం...

ఖమ్మం జిల్లా మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 785 మద్యం సీసాలను స్యాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ట్రక్కు అడుగు భాగంలో రహస్య అలమరలను ఏర్పాటు చేసి మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో తనిఖీ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా మధిర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 785 మద్యం సీసాలను స్యాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ట్రాక్టర్ ట్రక్కు అడుగు భాగంలో రహస్య అలమరలను ఏర్పాటు చేసి మద్యం సీసాలను రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో తనిఖీ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పరమతాలను దూషిస్తూ... రెచ్చగొడుతుంటే పాలకులు పట్టించుకోరా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.