మైలవరం పట్టణంలోని నారాయణ నగర్లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
మైలవరం పట్టణంలోని నారాయణ నగర్లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
మైలవరం పట్టణంలోని నారాయణ నగర్లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: