ETV Bharat / state

మైలవరంలో మగ్ధుమ్ మసీదు ప్రారంభం - మైలవరంలో మసీదు ప్రారంభం వార్తలు

కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో మగ్ధుమ్ మసీదును ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్‌ ప్రారంభించారు.

Opening of the Magdum Mosque in Myalavaram
మైలవరంలో మగ్ధుమ్ మసీదు ప్రారంభం
author img

By

Published : Mar 18, 2021, 8:32 AM IST

మైలవరం పట్టణంలోని నారాయణ నగర్​లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును‌ ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

మైలవరం పట్టణంలోని నారాయణ నగర్​లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును‌ ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఇకపై.. ఏడాదికి ఒక్కసారే ఉపాధ్యాయ అర్హత పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.