ETV Bharat / state

ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు

author img

By

Published : Jul 1, 2020, 6:23 PM IST

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుంది. కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు.

Officials were alerted to the one of the hospital staff getting corona positive at mailavaram hospital, krishna district
మైలవరం ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా

కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి... క్వారంటైన్​కి తరలిస్తున్నారు.

కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి... క్వారంటైన్​కి తరలిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 657 కరోనా కేసులు.. ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.