ETV Bharat / state

మద్యం విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలే

author img

By

Published : May 4, 2020, 5:40 PM IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు మద్యం అందచేస్తున్నామని కృష్ణా జిల్లా మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా మంద్యం కోసం వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

lockdown rules are strictly inmplimented due to wine shops opening in mailavaram in krishna
lockdown rules are strictly inmplimented due to wine shops opening in mailavaram in krishna

కృష్ణా జిల్లా మైలవరంలో మద్యం దుకాణాల ముందు.. మందుబాబులు భారీగా బారులు తీరారు. ఉదయం 11 గంటలకు షాపులు ప్రారంభం కావడంతో.. లాక్​డౌన్ ఉన్నా పట్టించుకోకుండా.. ముందుగానే దుకాణాల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నియమించబడిన నూతన ధరలతో మద్యం ప్రజలకు అందజేస్తున్నామని... క్యూ పద్ధతులు పాటిస్తూ.. ప్రతి మద్యం షాపు వద్ద.. పోలీసు సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నామని మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. ఎవరైతే లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా ఉంటారో.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కృష్ణా జిల్లా మైలవరంలో మద్యం దుకాణాల ముందు.. మందుబాబులు భారీగా బారులు తీరారు. ఉదయం 11 గంటలకు షాపులు ప్రారంభం కావడంతో.. లాక్​డౌన్ ఉన్నా పట్టించుకోకుండా.. ముందుగానే దుకాణాల వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం నియమించబడిన నూతన ధరలతో మద్యం ప్రజలకు అందజేస్తున్నామని... క్యూ పద్ధతులు పాటిస్తూ.. ప్రతి మద్యం షాపు వద్ద.. పోలీసు సిబ్బంది సహకారం కూడా తీసుకుంటున్నామని మైలవరం ఎక్సైజ్ ఎస్సై బాలాజీ తెలిపారు. ఎవరైతే లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా ఉంటారో.. వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.