కరోనా లాక్ డౌన్ కారణంగా రవాణ సౌకర్యం లేక... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్న వలస కార్మికులకు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్... రొట్టెలు, తాగునీరు పంపిణీ చేశారు. తన స్నేహితుల సహకారంతో వారికి ఆహార పదార్థాలను అందజేశామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: