ETV Bharat / state

వరదనీటితో వాణిజ్య పంటల మునక

పులిచింతల నుంచి భారీగా వరద ఉద్ధృతి పెరగడంతో కృష్ణా జిల్లాలోని కంచికచర్ల ,చందర్లపాడు మండలాల పరిధిలోని వాణిజ్య పంటలు ముంపు భారిన పడ్డాయి.

author img

By

Published : Aug 17, 2019, 5:49 PM IST

పెరిగిన వరదతో...మునిగిన పంటలు
పెరిగిన వరదతో...మునిగిన పంటలు

పులిచింతల నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మేరక ప్రాంతాల్లో సైతం వరద నీరు చేరతోంది. కంచికంచర్ల మండలంలోని చెవిటికల్లు,గని ఆత్కూరు,కొత్తపేట,మున్నలూరులతో పాటు చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు,ఉస్తేపల్లి ఏటూరు ఉపనూరు గ్రామల్లో వాణిజ్య పంటలు నీట మునిగాయి. నిన్నటి వరకు ఎంతో కొంత మిగులుతుందనుకున్న అన్నదాతలకు ఈ వరదలు తీరని వేదనను మిగిల్చాయి. వరద నీరును బయటకు పంపపేందుకు కూడా వీలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెరిగిన వరదతో...మునిగిన పంటలు

పులిచింతల నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో మేరక ప్రాంతాల్లో సైతం వరద నీరు చేరతోంది. కంచికంచర్ల మండలంలోని చెవిటికల్లు,గని ఆత్కూరు,కొత్తపేట,మున్నలూరులతో పాటు చందర్లపాడు మండలంలోని కొడవటికల్లు,ఉస్తేపల్లి ఏటూరు ఉపనూరు గ్రామల్లో వాణిజ్య పంటలు నీట మునిగాయి. నిన్నటి వరకు ఎంతో కొంత మిగులుతుందనుకున్న అన్నదాతలకు ఈ వరదలు తీరని వేదనను మిగిల్చాయి. వరద నీరును బయటకు పంపపేందుకు కూడా వీలు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి

ముక్త్యాల ప్రాజెక్టు భారీగా వరద నీరు

Intro:AP_GNT_26_17_PANTALANU_PARISHEELANA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:ftp lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.