ETV Bharat / state

'విద్యార్థులు ర్యాగింగ్​కు దూరంగా ఉండాలి'

author img

By

Published : Feb 26, 2021, 10:25 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమవర్మ పాల్గొన్నారు. విద్యార్థులు ర్యాగింగ్​కు దూరంగా ఉండాలని, చదువుతో పాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

guntur range dig trivikrama varma attend students meeting in mangalagiri nri hospital
గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమవర్మ

విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సూచించారు. మంగళగిరి ఎన్నారై వైద్య కళాశాలలో నిర్వహించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో త్రివిక్రమ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, సామాజిక అంశాలు, శారీరక ఫిట్​నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఎదురైతే అధ్యాపకుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. రాగింగ్​కు పాల్పడితే జీవితాంతం విద్యకు దూరమవాల్సి వస్తుందని విద్యార్థులను హెచ్చరించారు.

విద్యార్థులు ర్యాగింగ్ కు దూరంగా ఉండాలని గుంటూరు రేంజ్ డీఐజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ సూచించారు. మంగళగిరి ఎన్నారై వైద్య కళాశాలలో నిర్వహించిన ఎంబీబీఎస్ మొదటి సంవత్సర విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో త్రివిక్రమ వర్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు, సామాజిక అంశాలు, శారీరక ఫిట్​నెస్ కు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఎదురైతే అధ్యాపకుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు. రాగింగ్​కు పాల్పడితే జీవితాంతం విద్యకు దూరమవాల్సి వస్తుందని విద్యార్థులను హెచ్చరించారు.

ఇదీచదవండి.

పాఠశాలలకు సెలవులు.. కొట్టిపారేసిన విద్యాశాఖ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.