కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో నివసిస్తున్న అయిదు కుటుంబాలు వీధిన పడ్డారు. ఈ ప్రమాదంలో రూ. 9.21లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామ రెవెన్యూ అధికారి పెండ్యాల చంద్ర మోహన్... తహశీల్దారుకు నివేదిక పంపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు గ్రామస్థులు అధికారులకు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మూడు ఇళ్లు దగ్ధం - 5 houses fired due to short circuit in krishna district
నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో ముడు గృహాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. అయిదు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అధికారులు నివేదిక పంపారు.
![విద్యుదాఘాతంతో మూడు ఇళ్లు దగ్ధం విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5312010-560-5312010-1575829708745.jpg?imwidth=3840)
విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో నివసిస్తున్న అయిదు కుటుంబాలు వీధిన పడ్డారు. ఈ ప్రమాదంలో రూ. 9.21లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామ రెవెన్యూ అధికారి పెండ్యాల చంద్ర మోహన్... తహశీల్దారుకు నివేదిక పంపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు గ్రామస్థులు అధికారులకు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం
విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం
sample description
Last Updated : Dec 9, 2019, 7:43 AM IST