ETV Bharat / state

మేడే సందర్భంగా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - కృష్ణా జిల్లాలో మేడే వార్తలు

మేడే సందర్భంగా మదర్​థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న వారందరికీ.. మాస్కులు, శానిటైజర్లను అందజేశారు.

Distribution of masks and sanitizers during Mayday at mailavaram in krishna
Distribution of masks and sanitizers during Mayday at mailavaram in krishna
author img

By

Published : May 1, 2020, 6:15 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలోని మదర్​థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో... సొంతంగా తయారుచేస్తున్న మాస్కులను, శానిటైజర్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. కరోనా లాక్​డౌన్​ పోరులో అహర్నిశలు.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, కార్మికులకు, ఆశా వర్కర్లకు.. మహిళా మండలి అధ్యక్షురాలు కోయా సుధా అందజేశారు.

కృష్ణా జిల్లా మైలవరంలోని మదర్​థెరిస్సా మహిళా మండలి ఆధ్వర్యంలో... సొంతంగా తయారుచేస్తున్న మాస్కులను, శానిటైజర్లను మేడే సందర్భంగా పంపిణీ చేశారు. కరోనా లాక్​డౌన్​ పోరులో అహర్నిశలు.. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు, కార్మికులకు, ఆశా వర్కర్లకు.. మహిళా మండలి అధ్యక్షురాలు కోయా సుధా అందజేశారు.

ఇదీ చదవండి: భవిష్యత్​ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.