ETV Bharat / state

రాజధాని రైతులకు కౌలు చెల్లించండి

author img

By

Published : Jun 14, 2020, 6:04 PM IST

కరోనాతో రాజధాని రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్సకు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని కోసం భూములిచ్చిన వారికి కౌలు చెల్లించకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే కౌలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని రైతులపై సీపీఐ కార్యదర్శి మంత్రి బొత్సకు లేఖ
రాజధాని రైతులపై సీపీఐ కార్యదర్శి మంత్రి బొత్సకు లేఖ

కరోనా వల్ల రాజధాని రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్సకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని కోరారు. 2 ఎకరాలలోపు ఉన్న రైతులు 20 వేల మంది ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జూన్ వచ్చినా కౌలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

కరోనా వల్ల రాజధాని రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని మంత్రి బొత్సకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించాలని కోరారు. 2 ఎకరాలలోపు ఉన్న రైతులు 20 వేల మంది ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. జూన్ వచ్చినా కౌలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి

ధర్మవరం ఎమ్మెల్యే పీఏ కరోనాతో మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.