ETV Bharat / state

మొబైల్​ వ్యాన్​ ద్వారా కరోనా పరీక్షలు - mobile van latest news

మొబైల్​ వ్యాన్​ ద్వారా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు నూజివీడు తహసీల్దార్​ సురేష్​ కుమార్​ వెల్లడించారు. ప్రజలంతా ఈ సేవను ఉపయోగించుకుని స్వచ్ఛందంగా కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

మొబైల్​ వ్యాన్​ ద్వారా కరోనా పరీక్షలు
మొబైల్​ వ్యాన్​ ద్వారా కరోనా పరీక్షలు
author img

By

Published : Jun 23, 2020, 10:09 PM IST

మొబైల్ వ్యాన్ ద్వారా కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు నూజివీడు మండల తహసీల్దార్​ సురేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్వాబ్ టెస్టింగ్​ సెంటర్​ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా టెస్ట్ చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9963112781 నెంబర్​కు ఫోన్ చేసి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని తహసీల్దార్​ సూచించారు.

ఇదీ చూడండి:

మొబైల్ వ్యాన్ ద్వారా కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు నూజివీడు మండల తహసీల్దార్​ సురేష్ కుమార్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా స్వాబ్ టెస్టింగ్​ సెంటర్​ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా కరోనా టెస్ట్ చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 9963112781 నెంబర్​కు ఫోన్ చేసి స్లాట్ రిజిస్టర్ చేసుకోవాలని తహసీల్దార్​ సూచించారు.

ఇదీ చూడండి:

వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.