కృష్ణాజిల్లా కలెక్టర్ ఎం.డి.ఇంతియాజ్ ఆదివారం నాగాయలంక మండలం ఎదురుమొండి దీవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించారు. గ్రామంలో రహదారులను పరిశీలించిన ఆయన పీహెచ్సీని సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా రహదారులు, పీహెచ్సీ, ఉన్నత పాఠశాల భవనాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి.