ETV Bharat / state

దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్

author img

By

Published : Nov 29, 2020, 9:09 PM IST

నివర్​ తుపాన్ ప్రభావంతో కోడూరు మండలంలో దెబ్బతిన్న వరిపంటలను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. రైతులను పరామర్శించారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు.

దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్
దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన కలెక్టర్ ఇంతియాజ్



కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కలెక్టర్ ఇంతియాజ్​తో పాటు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. విశ్వనాథపల్లి గ్రామంలో నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్నవరి పంటలను పరిశీలించారు. రైతులతో పంట నష్టం గురించి ఆరా తీశారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు.



కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కలెక్టర్ ఇంతియాజ్​తో పాటు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు పర్యటించారు. విశ్వనాథపల్లి గ్రామంలో నివర్ తుపాన్ కారణంగా దెబ్బతిన్నవరి పంటలను పరిశీలించారు. రైతులతో పంట నష్టం గురించి ఆరా తీశారు. వ్యవసాయాధికారులతో పంట నష్టాన్ని నమోదు చేయించుకోవాలని కోరారు.

ఇవీ చదవండి

నివర్ ఎఫెక్ట్: కృష్ణా డెల్టా రైతులకు కన్నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.