ETV Bharat / state

కుటుంబ కలహాలతో  బావిలో దూకాడు... - అమరావతి సురేష్

కుటుంబకలహాలతో ఓ వ్యక్తి నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నూజివీడులో చోటుచేసుకుంది.

a man attempt sucide on well at nuziveedu in krishna district
author img

By

Published : Sep 5, 2019, 1:53 PM IST

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సమీపంలో ఆటో వర్కర్కైన అమరావతి సురేష్ (42)అనే వ్యక్తి కొంతకాలంగా నివసిస్తున్నాడు. ఇంట్లో చోటుచేసుకున్న కుటుంబ కలహాలతో ఇంటి ఆవరణలోనే బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి నూతిలో దూకి ఆత్మహత్య

ఇదీచూడండి.మెడికల్ సీటు వచ్చిందన్నారు... 9 లక్షలు కాజేశారు...

కుటుంబ కలహాలతో వ్యక్తి మృతిచెందిన ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని పొట్టిశ్రీరాములు విగ్రహం సమీపంలో ఆటో వర్కర్కైన అమరావతి సురేష్ (42)అనే వ్యక్తి కొంతకాలంగా నివసిస్తున్నాడు. ఇంట్లో చోటుచేసుకున్న కుటుంబ కలహాలతో ఇంటి ఆవరణలోనే బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి నూతిలో దూకి ఆత్మహత్య

ఇదీచూడండి.మెడికల్ సీటు వచ్చిందన్నారు... 9 లక్షలు కాజేశారు...

Vladivostok (Russia), Sep 05 (ANI): Prime Minister Narendra Modi met Prime Minister of Malaysia Mahathir Mohamad in Russia's Vladivostok. Both the leaders held a meeting to further strengthen the relationship. PM Modi is on two-day visit to Russia to attend 5th Eastern Economic Forum.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.