ETV Bharat / state

ఆ శిశువు బరువు 5.5 కేజీలట!

అప్పుడే పుట్టిన బిడ్డ మూడు కేజీలుండటం సర్వ సాధారణం. నాలుగు కేజీలున్న శిశువునూ మనం చూసే ఉంటాం. కానీ ఏకంగా 5.5 కేజీలుండటం ఆశ్యర్యమే కదా! ఆ వివరాలేంటో చదివేద్దాం...

author img

By

Published : Jul 13, 2019, 12:53 PM IST

baby
5-dot-5-kgs-baby-birth-in-krishna-dist

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన ప్రేమ్ కుమార్, పద్మ దంపతులకు ఓ పాప జన్మించింది. అయితే... ఆ పాప బరువు 5.5 కేజీలు. బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ సంతోషించారు. ఆ తర్వాత పాప బరువు 5.5 కేజీలు అని చెప్పడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. వైద్యులు వచ్చి తల్లీబిడ్డ క్షేమమని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లికి చక్కెర వ్యాధి ఉండటం వల్ల... ఆమె తీసుకున్న ఆహారం శిశువుకు చేరి అధిక బరువుతో పుట్టిందని పిల్లల వైద్య నిపుణుడు మాగంటి శ్రీనివాసరావు తెలిపారు.

ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ గారాం చేస్తుంటే... చూసి మురిసిపోవడమే ఆ తల్లిదండ్రుల వంతైంది!

5-dot-5-kgs-baby-birth-in-krishna-dist

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరానికి చెందిన ప్రేమ్ కుమార్, పద్మ దంపతులకు ఓ పాప జన్మించింది. అయితే... ఆ పాప బరువు 5.5 కేజీలు. బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ సంతోషించారు. ఆ తర్వాత పాప బరువు 5.5 కేజీలు అని చెప్పడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. వైద్యులు వచ్చి తల్లీబిడ్డ క్షేమమని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లికి చక్కెర వ్యాధి ఉండటం వల్ల... ఆమె తీసుకున్న ఆహారం శిశువుకు చేరి అధిక బరువుతో పుట్టిందని పిల్లల వైద్య నిపుణుడు మాగంటి శ్రీనివాసరావు తెలిపారు.

ముద్దుగా బొద్దుగా ఉన్న ఆ పాపను చూసి అందరూ గారాం చేస్తుంటే... చూసి మురిసిపోవడమే ఆ తల్లిదండ్రుల వంతైంది!

Intro:గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో తెదేపా వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడి చేసి గాయపరిచారు ...దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తూబాడు గ్రామం లోని తమ ఇంటి ముందు వైకాపాకు చెందిన గడి పూడి నీలాంబరం అతని వర్గీయులు మరో పది మందితో కలిసి రహదారికి అడ్డంగా గుంత తీస్తున్నాడు.. ఈ విషయాన్ని తెదేపా వర్గీయులు వాసి మల్ల సాగర్ బాబు ప్రశ్నించాడు.. దీంతో వైకాపా వర్గీయులు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వం మాది దిక్కున వాళ్లకి చెప్పు కోవాలని దుర్భాషలాడుతూ గొడ్డలి, గడ్డపారతో తలపై తీవ్రంగా కొట్టారు ..అడ్డుకోవటానికి వచ్చిన అతని తండ్రి పెద్ద అంకయ్య, తమ్ముళ్లు జీవన్ బాబు ,ఏసోబు లతోపాటు మరదలు జోష్న పై కూడా దాడి చేశారు.. జ్యోష్ణ తాను 7 నెలల ప్రెగ్నెన్సీ అని చెబుతున్నప్పటికీ వినకుండా గాయపరిచారని వాపోయింది. బైట్ 1 :బాధితుడు సాగర్ బాబు bite 2 :పెద్ద అంకయ్య సాగర్ బాబు తండ్రి bite 3: జోష్ణ ,సాగర్ బాబు మరదలు ...మల్లికార్జున రావు, ఈటీవీ భారత్ ,చిలకలూరిపేట ,,గుంటూరు జిల్లా.. ఫోన్ నెంబర్ ర్ 8 0 0 8 8 8 3 2 1 7 సార్ ఈ ఐటమ్ ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కూడా వాడగలరు


Body:గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో తెదేపా వర్గీయులపై వైకాపా వర్గీయుల దాడి ఒకే కుటుంబంలోని ఐదుగురికి గాయాలు


Conclusion:గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు గ్రామం ఎస్సీ కాలనీలో తెదేపా వర్గీయులపై వైకాపా దాడి చేసి గాయపరిచారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.