ETV Bharat / state

మంత్రి అనీల్​ను దూషించినవారిని శిక్షించండి:వైకాపా ఫిర్యాదు - అనీల్​కుమార్ యాదవ్​

రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి అనీల్​కుమార్ యాదవ్​ను సామాజిక మాధ్యమంలో దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వైకాపా నాయకులు తెనాలి డీఎస్పీని కలిశారు.

డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న బీసీ సంఘం నాయకులు
author img

By

Published : Aug 24, 2019, 7:28 PM IST

డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న బీసీ సంఘం నాయకులు

వ్యక్తిగతంగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను కించపరుస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, వైకాపా నాయకులు తెనాలి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. వేమూరు నియోజకవర్గం తుళ్లూరు కు చెందిన సోమశేఖర్ చౌదరి ,మంత్రి అనీల్ కుమార్ ను నిందించడం సరైంది కాదని వైకాపా నేతలు అన్నారు. ఇలాంటి ఘటనలకు అవకాశం లేని విధంగా, సోమశేఖర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు.

డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న బీసీ సంఘం నాయకులు

వ్యక్తిగతంగా మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను కించపరుస్తూ, సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, వైకాపా నాయకులు తెనాలి డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. వేమూరు నియోజకవర్గం తుళ్లూరు కు చెందిన సోమశేఖర్ చౌదరి ,మంత్రి అనీల్ కుమార్ ను నిందించడం సరైంది కాదని వైకాపా నేతలు అన్నారు. ఇలాంటి ఘటనలకు అవకాశం లేని విధంగా, సోమశేఖర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు.

ఇదీ చూడండి

ప్రకటించిన రూ.10 వేల వేతన జీవో విడుదల చేయాలి

Intro:ap_gnt_46_24_6 houses_fire_avb_ap10035

గుంటూరు జిల్లా నగరం మండల కేంద్రములోని ఎస్టీ కాలనిలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి చోటు చేసుకున్న ఈ ఘటనలో రేకులతో నిర్మించిన 6 ఇళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి.ముందు ఒక ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమేపి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో 5 ఇళ్ల కి అంటుకున్నాయి.అందరూ కూలి పనులకు వెళ్లి ఉండటంతో ఘటనని గమనిచలేక పోయారు.దీనితో లోపల సామాన్ల తో సహా ఇల్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా..కట్టు బట్టలతో సహా ఇల్లు కాలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాధితులకు తక్షణ సహాయంగా 5 వేల రూపాయల నగదు ..20 కేజీల బియ్యం,కందిపప్పు ,మంచినూనె అందిస్తున్నట్లు మండల ఎమ్మార్వో జి.శ్రీనివాసరావు తెలిపారు.


Body:బైట్.. జి.శ్రీనివాసరావు (నగరం మండల ఎమ్మార్వో)
బాధితుడు


Conclusion:etv contributer
sk.meera saheb
repalle
guntur jilla
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.